welcome

thanks for visiting

Thursday, October 28, 2010

తేనె తో అందం 

  • గోరు  వేచాట్టి నీటి లో కాట్టన్  ముంచి ముఖాని సుబ్రపరచాలి.
  • దీనితో ముఖం పై వున్నా రంధ్రాలు తెరుచుకుంటాయి
  • ఆ తరువాత టేబుల్ స్పూన్ తేనె లో కొద్ది గా బాదం పొడి కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని ముఖం పై అప్లై చేసి, వ్రేళ్ళతో వ్యతిరేకంగా మర్దనా చెయ్యాలి.
  • 15 నిమిషాల తరువాత చల్లని నీటి తో కడిగేయాలి.
  • ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖం కాంతివంతం గా మారుతుంది.

No comments:

Post a Comment